News

చెన్నైలో మెట్రో రైలు


చెన్నైలో తొలి మెట్రో రైలు సర్వీసును తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఈ రోజు ప్రారంభించారు. అలాన్డూర్ నుంచి కోయంబేడు వరకూ చెన్నైలో తొలి మెట్రోరైలును జయలలిత సోమవారం సరిగ్గా 12.10 గంటలకు జెండా ఊపి ప్రారంభించారు. ఈ రైలు అలన్డూర్ నుంచి కోయంబేడు చేరుకోవడానికి మెట్రో రైలులో 15 నిముషాల సమయం పడుతుంది